మహారాష్ట్ర: వార్తలు
Air Pollution: దేశంలో 108 నగరాల్లో గాలి కాలుష్యం.. మూడేళ్లుగా PM10 మోతాదు అధికం
దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది.
DY Patil: మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత
ప్రముఖ విద్యావేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, బీహార్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాజీ గవర్నర్ డాక్టర్ జ్ఞానదేవ్ యశ్వంతరావ్ (డీవై) పాటిల్(90) మంగళవారం కన్నుమూశారు.
Abhijeet Dipke: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు స్వల్ప అస్వస్థత.. అసలు ఏమైందంటే?
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అస్వస్థతకు గురయ్యారు.
Maharashtra: భివండిలో నాలుగు అంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో విషాదఘటన చోటుచేసుకుంది.
Heavy Flood: వరదలతో నిండుతున్న జలాశయాలు.. గోదావరి, కృష్ణా బేసిన్లో అప్రమత్తత
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి భారీగా వరద నీరు చేరుతోంది.
NEET-UG 2026 Leak: రూ.5 లక్షలకు.. నీట్లో 111 ప్రశ్నలు లీక్.. అసలు పేపర్తో సరిపోలినట్లు సీబీఐ వెల్లడి
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
Strait of Hormuz: హర్మూజ్ దాటామని చివరి కాల్.. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు
హర్మూజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరానికి దగ్గరగా ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో గల్లంతైన భారతీయ నావికుడు హేరంభ్ కర్మర్కర్ మృతిచెందారు.
Andhra Pradesh: ఏపీలోని ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాలకు త్వరలో ప్రాపర్టీ కార్డులు
మహారాష్ట్రలో అమల్లో ఉన్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని నగరాలు,పట్టణాల్లో ఉన్న ఇళ్లు,ఫ్లాట్లు,దుకాణాలు,వాణిజ్య భవనాలు,ఖాళీ స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Lpg cylinders: వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 3 వేల ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు కీలక సూచనలు
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Mumbai: ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. స్తంభించిన రహదారులు,రైలు మార్గాలు
వరుసగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ముంబై నగరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
Mumbai Rain Alert: ముంబైని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు, విమానాలపై తీవ్ర ప్రభావం
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Video:పూణె హత్య కేసు: పోలీసుల సమక్షంలో సియా అసభ్య సైగలు.. వీడియో వైరల్
వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో నిలిచింది.
Ketan murder Case: కేతన్ను లోహగడ్ కోటపై నుంచి ఎవరు తోశారో ఆధారాల్లేవు
నిశ్చితార్థం అయిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పుణె పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
Ketan murder Case: కేతన్ పాస్పోర్టు మాయపై కొత్త కోణం.. క్యాబ్ డ్రైవర్ సంచలన వాంగ్మూలం
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది.
Old Currency Notes: 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లుబాటు కావా? అసలు నిజం ఇదే
దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లకు సంబంధించిన పలు రకాల వార్తలు తరచూ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తుంటాయి.
Ujjwal Nikam: కేతన్ అగర్వాల్ హత్య కేసు: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉజ్వల్ నికమ్ నియామకం
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Nagpur gang: గే డేటింగ్ యాప్తో వల.. డెలివరీ బాయ్ను కిడ్నాప్ చేసిన ఐదుగురు అరెస్ట్
ఆన్లైన్ డేటింగ్ యాప్లు కొత్త పరిచయాలకు వేదికగా మారుతున్నప్పటికీ, కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి.
Siya Goyal : 'నా కూతురే హంతకురాలైతే.. అదే కోటపై నుంచి తోసేయండి': సియా తండ్రి
పుణెకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
Pune fort murder: కేతన్ హత్య కేసు: 'ఎలా చంపాలి?' అంటూ ఆన్లైన్లో వెతికిన సియా,చేతన్
పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకొక కీలక విషయం వెలుగులోకి వస్తోంది.
Eetha Teaser : శ్రద్ధా కపూర్ మరోసారి సర్ప్రైజ్.. 'ఈట' టీజర్తో భారీ హైప్
మరాఠా చరిత్రలో గుర్తింపు పొందని వీరుడి గాథను 'ఛావా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్, ఇప్పుడు మరో చారిత్రక వ్యక్తి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యాడు.
Pune Murder Case: బాలి ట్రిప్ కోసం పాస్పోర్ట్ చింపేసిన వధువు.. పూణె వ్యాపారి హత్య కేసులో సంచలన నిజాలు!
పూణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ విశాల్ అగర్వాల్ (26) హత్య కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Pune:పెళ్లికి ముందు ఘోరం.. కాబోయే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన యువతి
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
Maharashtra: ముంబై-వడోదర హైవేపై విషాదం.. 250 కిమీ వేగంతో దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు బోల్తా
అతివేగం మరోసారి ఇద్దరు యువతీయువకుల ప్రాణాలను బలితీసుకుంది.
Pawanraje Nimbalkar: కాంగ్రెస్ నేత హత్య కేసు.. 20 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా తీర్పు
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత పవన్రాజే నింబాల్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Southwest Monsoon: నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు.. ముంబైకి వర్షాలు ఎప్పుడొస్తాయంటే!
దేశవ్యాప్తంగా ఆశగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నెమ్మదించాయి.
IMD: బలహీనపడిన రుతుపవనాలు.. మహారాష్ట్రలో వర్షాలపై ఐఎండీ తాజా హెచ్చరిక
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మహారాష్ట్రకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది.
Sanjay Raut: ఎంపీల కొనుగోలుకు రూ.15 కోట్లు.. ప్రైవేట్ జెట్ పంపారంటూ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి శివసేన చీలికకు సంబంధించిన ఊహాగానాలు జోరందుకున్నాయి.
Ranchi: రాంచీలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబుల దాడి
జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యాలయంపై బుధవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది.
Maharashtra: మత్తుమందు ఇచ్చి ఐఏఎఫ్ అధికారి భార్యపై దారుణం.. ముగ్గురు అరెస్ట్
నాగ్పూర్ లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
Pune: పుణేలో నీటి కష్టాలు.. వచ్చే వారం నుంచి రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా?
మహారాష్ట్రలోని పుణే నగరంలో త్వరలో నీటి సరఫరాపై ఆంక్షలు అమలయ్యే అవకాశం కనిపిస్తోంది.
Hottest cities: భారత్ను మండిస్తున్న భానుడు.. ప్రపంచంలోని అత్యంత వేడి టాప్ 50 నగరాలు దేశంలోనే!
భారత్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
Maharashtra: అడవిలో భయానక ఘటన.. నలుగురు చంపిన పులి
మహారాష్ట్ర రాష్ట్రంలో భయానక ఘటన చోటుచేసుకుంది.
Sunita Godbole: బస్తర్ గిరిజనుల కోసం 30 ఏళ్ల సేవ.. సునీతా గోడ్బోలేకు పద్మశ్రీ గౌరవం
దశాబ్దాలుగా ఆదివాసుల సేవలో నిమగ్నమైన సునీతా గోడ్బోలేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.
Ramchandra Godbole: లక్ష మంది ఆదివాసీలకు ఉచిత చికిత్స.. గోడ్బోలే సేవలకు పద్మశ్రీ
ఛత్తీస్గఢ్లో ఆదివాసీలకు మూడు దశాబ్దాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రామచంద్ర గోడ్బోలేకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Janardan Bapurao Bothe: గ్రామీణ అభ్యున్నతికి 60 ఏళ్ల సేవ.. జనార్దన్ బాపూరావ్ బోతేకు పద్మశ్రీ
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు జనార్దన్ బాపూరావ్ బోతేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.
NEET Paper Leak Case: నీట్ ప్రశ్నపత్రం లీక్లో బ్యుటీషియన్ కీలక పాత్ర.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Bullet Train Corridor: 3 గంటల్లో హైదరాబాద్-ముంబయి.. హైస్పీడ్ బుల్లెట్ రైలు మార్గానికి రూపురేఖలు సిద్ధం
హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ప్రస్తుతం రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 12 గంటలు, రైల్లో ప్రయాణిస్తే సుమారు 15 గంటల సమయం పడుతోంది.
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో మరో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. మనీషా గురునాథ్ మంధారే ఎవరంటే?
నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసులో పూణేకు చెందిన ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మంధారేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది.
Foods: చిటికెలో మహారాష్ట్ర స్టైల్ తేచా పులావ్ చేసుకోండిలా..
పులావ్ను సాధారణంగా కూరగాయలతో చేస్తుంటారు. కానీ, మహారాష్ట్ర స్టైల్ పులావ్లో తేచాకు ఒక ప్రత్యేకత ఉంది.
Madhya Pradesh: మళ్లీ కలకలం రేపిన పుచ్చకాయ.. మధ్యప్రదేశ్లో వ్యక్తి మృతి
మహారాష్ట్రలోని ముంబయిలో ఇటీవల బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత ఓ కుటుంబ సభ్యులు కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
NEET paper leak: నీట్ లీక్ కేసులో సంచలనం.. కాలేజీకి వెళ్లకుండానే 'డాక్టర్'గా చలామణి
సంచలనం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.